దేవుడి పేరుతో అరాచకాలు సాగిస్తే ఊరుకోం

ఆలయం వద్ద బందోబస్తు ఏర్పాటు చేయండి అధికారులకు మంత్రి శ్రీధర్బాబు ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి11: దేవుడు పేరు చెప్పుకొని మంచి పనులు చేయాలని.. కానీ దాడులు చేయడం సరికాదని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. రామరాజ్యం పేరుతో అరాచకాలు సాగిస్తే సహించేది లేదని ఆయన హెచ్చరించారు. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడి అమానవీయ…
