టన్నెల్లో చిక్కుకున్న వారిని గుర్తించేందుకు స్లీపర్ డాగ్స్

దెబ్బతిన్న కన్వర్ కు మరమ్మతులు వర్టికల్ డ్రిల్లింగ్ ప్రతిపాదనకు స్వస్తి సంఘటన స్థలంలో పర్యవేక్షిస్తున్న మంత్రి కోమటిరెడ్డి నాగర్ కర్నూల్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24 : ఎస్ఎల్బిసి దోమలపెంట వద్ద జరిగిన ప్రమాదంలో చిక్కుకున్న వారిని వెలికితీయడానికి కేంద్ర, రాష్ట్ర విపత్తు బృందాలతో పాటు ఆర్మీ, నేవి, సింగరేణి, కేంద్ర ప్రభుత్వ రహదారుల విభాగం, జేపీ,…
