భారత్కు పరీక్షగా కారకస్ కల్లోలం

“ఈ సంక్షోభం కేవలం అమెరికా-వెనెజువెలా మధ్య ఘర్షణ మాత్రమే కాకుండా, అంతర్జాతీయ వేదికపై అగ్రరాజ్యాల ఆధిపత్య పోరుకు వేదికగా మారింది. వెనెజువెలాలో మదురో ప్రభుత్వానికి రష్యా, చైనాలు వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చాయి. ఇప్పుడు అమెరికా నేరుగా సైనిక చర్యకు దిగడం ద్వారా ఈ దేశాల ప్రయోజనాలకు గండికొట్టినట్లయింది. ముఖ్యంగా వెనెజువెలాలో చైనా పెట్టిన భారీ పెట్టుబడులు,…
