దళితుల అనైక్యతకు మరో కుట్ర

“చాలా రాజకీయ పార్టీలు వర్గీకరణకు మద్దతు ప్రకటించాయి. చివరగా కేంద్రంలో ని బీజేపీ ప్రభుత్వ చొరవతో గౌరవ సుప్రీం కోర్టు వర్గీకరణను బలపరుస్తూ తీర్పు ఇవ్వడం తో వర్గీకరణ అంశానికి తెరపడింది. ఈ తీర్పు వెలుగులోనే రెండు తెలుగు రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణను అమలులోకి తీసుకొచ్చాయి. ఇప్పుడు అదే సుప్రీం కోర్టు తీర్పుతో దళితుల మధ్య…
