Tag Tirupati news

‘కల్తీ ‘ కమిటీ ..!

తిరుమల లడ్డూలో కల్తీ వ్యవహారం రాజకీయంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. అయితే సీబీఐ ఛార్జ్ షీట్, ఇతర ల్యాబుల్లో లడ్డూ, నెయ్యిలో ఎలాంటి జంతుకొవ్వు కలవలేదని నిర్ధారణ జరిగింది. అంటే ఆవు, పంది, చేప కొవ్వు, నూనె లాంటి పదార్థాలు కలపలేదని తేల్చేసింది. ఇన్నేళ్లుగా జరుగుతున్న వ్యవహారంలో సీబీఐ ఛార్జ్ షీట్ ఇచ్చిన స్పష్టత..…