Tag Telugu leaders in Maharashtra

మరాఠీ శాసనసభలో తెలుగు పరిమళం

“వరస కరువులతో బుక్కెడు బువ్వ కోసం తెలంగాణా ప్రాంతం నుండి మూడున్నర శతాబ్దాల క్రితం ముంబయికి (అప్పటి బొంబాయి) వలస వెళ్ళి, అక్కడ నిలదొక్కుకొని, తాము జీవితంలో ఎదగడమేకాకుండా వందలాది మందికి ఉపాధి కల్పించి, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాహిత్య రంగాల్లో శిఖరాగ్రాలను అందుకున్న వారెందరోఉన్నారు.. కానీ, ప్రాంతీయ వివక్షల వల్లనో, పాలకుల ఆధిపత్య నిర్లక్ష్యం…

ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాట్ ఫలితాలు కావు..

“ఎగ్జిట్ పోల్స్ లో చాలా వరకు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తేడా 5 శాతం గా ఇచ్చాయి.. అదే సమయంలో బీజేపీ వోట్ షేర్ 14 శాతం నుంచి 6 నుంచి 8 శాతం తగ్గినట్లు ఇచ్చాయి.. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ  వోట్ షేర్ సగానికి పైగా ఏటు పోయింది అనేది…

You cannot copy content of this page