Tag #TelanganaHistory

విస్నూర్ దేశముఖు గూండాలతోనే దొడ్డి కొమురయ్య హత్య

23.జనధర్మో విజయతే ఆ సందర్భంలోనే రావి నారాయణ రెడ్డి గారు దొడ్డి కొమురయ్య హత్య గురించి పేర్వారం జగన్నాథం వివరించారు.  అట్లాంటి దాడిలోనే విస్నూర్ దేశముఖు గూండాలు 1946 ప్రాంతాన కడవెండిలో దొడ్డి కొమురయ్యను హతమార్చినారు. ఈ సమయంలో కొద్దిరోజులు ఉద్యమం స్తబ్దంగానే ఉన్నది. ఈ అదను చూసి నిజాం పోలీసులూ సైన్యం సాయుధులై ప్రజల…

సెప్టెంబర్ 17.. పేరు కోసం పోరాటం, మరుగునపడుతున్న తెలంగాణ చరిత్ర

తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17, 1948 ఒక విముక్తి దినంగా, ఒక విలీన దినంగా, ఒక పోరాట విజయదినంగా నిలిచిపోయింది. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాల నుంచి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ పొందిన రోజు అది. భారత యూనియన్‌లో హైదరాబాద్ సంస్థానం విలీనమైన చారిత్రక ఘట్టానికి ఈ తేదీ సాక్షిగా నిలిచింది. అయితే, ఈ…