జయశంకర్ కలల తెలంగాణ ఎక్కడ..?

పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా సీమాంధ్ర కు విచ్చలవిడిగా నీటిని మళ్లిస్తున్నా అధికారానికి దాసోహమైన తెలంగాణ పాలకులు నీళ్ల విషయంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు.కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో తెలంగాణ వాదనలు పరిపాలనలో అసమర్థతను కనబరిచినాయి. ఒకవైపు సీమాంధ్రలో నీటి లభ్యత కు మించి చట్ట విరుద్ధంగా విచ్చలవిడిగా ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నా కనీసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని…
