గిరాయిపల్లి బూటకపు ఎన్ కౌంటర్ కు యాభై ఏళ్లు!

“దేశంలో, ఆంధ్రప్రదేశ్ లో 1969-70 నుంచీ పోలీసులు ప్రకటించిన అసంఖ్యాక ఎన్ కౌంటర్లలో వేలాది మంది విప్లవకారులు, సాధారణ ప్రజలు చనిపోయారు. కాని ప్రత్యేకంగా గిరాయిపల్లి ఎన్ కౌంటర్ గురించీ, ఆ నలుగురి గురించీ యాబై ఏళ్లు నిండాయనే సందర్భం వల్ల మాత్రమే కాదు, ఇతర ప్రత్యేకతల వల్ల కూడా జ్ఞాపకం చేసుకోవాలి.” సరిగ్గా యాభై…
