మేడిగడ్డపై కుట్రలు.. మినిట్స్ కొత్త డ్రామాలు

నిజం గడపదాటేలోపే అబద్దం ప్రపంచాన్ని చుట్టేస్తుంది.. కానీ నిజానికి నిలకడ ఎక్కువ..లేటైనా లేటేస్ట్గా బయటకు వస్తుంది..ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెపుతున్నాం అంటే..కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణ సంధర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలు, అనేక సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.తెలంగాణకు వరప్రధాయిని అయిన కాళేశ్వరంపై ఉద్దేశ్యపూర్వకంగానే కుట్రలు చేసినట్లు జస్టిస్ ఘోష్ కమిషన్ విచారణకు …
