ప్రమాదంలో తెలంగాణా అస్తిత్వం

“గోదావరి, కృష్ణా జలాల వాటా కోసం ఆంధ్రప్రదేశ్ తో పంచాయతీ పుష్కరకాలమైనా తేలలేదు. కేంద్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ పబ్బం గడుపుకుంటున్నది. ఏపీ కృష్ణా జలాలను యథేచ్ఛగా తరలించుకు పోతున్నా… అడ్డుకునే ప్రయత్నం కూడా సీఎం రేవంత్ రెడ్డి చేయడం లేదు. బనకచర్ల స్థానంలో నల్లమల సాగర్ పేరు తెచ్చి… పనులు చేస్తున్నా అడ్డుకోవాల్సిన రీతిలో…
