కంచ గచ్చిబౌలి భూముల వివాదం పరిష్కారానికి అడుగులు

మంత్రుల సబ్ కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు హెచ్సీయూ విద్యార్థులపై కేసులు ఎత్తివేత జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విద్యార్థులను విడుదల చేస్తామని ప్రకటన తెలంగాణ సర్కారు దిద్దుబాటు చర్యలు.. కంచ గచ్చిబౌలి భూ వివాదాన్ని పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. విద్యార్థులపై కేసులు ఉపసంహరించి, జ్యుడీషియల్ కస్టడీ లో ఉన్న విద్యార్థులను విడుదల చేయాలని…
