Tag special opinion story

నిస్తేజ నవ భారతం.. పాలకుల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యం!

“దేశంలోని సగటు పేదవాడి కంచంలో నేటికీ పోషకాహారం ఒక కలగానే మిగిలిపోయింది. రక్తహీనత అనేది కేవలం ఒక ఆరోగ్య సమస్య కాదు, అది ఒక నిశ్శబ్ద హంతకి. శరీరంలో రక్తం తగ్గి, నిస్సత్తువ ఆవహించి, బతకలేక బతుకుతున్న కోట్లాది మంది తల్లుల ఆక్రందన ఈ సమాజానికి వినిపించడం లేదా? గర్భం దాల్చిన తల్లి రక్తహీనతతో ఉంటే,…

ఓ మహాత్మా మన్నించు..!!

“మహాత్మ మన్నించు..! కాంగ్రెస్‌ పాలకులు నిన్ను నడి బజారుకీడ్చారు. బతికి ఉన్నప్పుడు గాడ్సే కంటే దారణంగా నువ్వు చనిపోయిన తర్వాత అభివృద్ధి పేరుతో కాంగ్రెస్‌ పాలకులు నిన్ను మరోసారి చంపేస్తున్నారు. ప్రజల మనస్సులో మహాత్ముడిగా నిలిచిపోయిన నీ రూపాన్ని బజారులో విగ్రహం పెట్టేందుకు నిన్ను ప్రజల దృష్టిలో విలన్‌గా మార్చే కుట్రలు  సర్కార్‌ చేస్తుంది.మధ్య భారత్‌లో…