Tag Social Media trolls over CM comments

అబద్దాల్లో గోబెల్స్ ను మించిపోయారు..

హైద‌రాబాద్‌, ప్రజాతంత్ర‌, అక్టోబ‌ర్ 30 : పిల్లలు ఎక్కడ చెడిపోతారోనన్న భయంతో.. తల్లిదండ్రులు టీవీలు బంద్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అబద్దాలు చూసి గెబెల్స్ కూడా సిగ్గు పడ‌తారు. ఆయ‌న మాటలపై ప్రజలకు నమ్మకం పోతోంది. ముఖ్య‌మంత్రి మాటలు విన్న పిల్లలు.. వాటినే పరీక్షల్లో రాస్తే పరిస్థితి ఏంటి? హైద‌రాబాద్ కు మూడు దిక్కులా సముద్రం…