ఎస్సీ ఎస్టీ ల పై అత్యాచారాలకు నిలయంగా మారిన తెలంగాణ

“గత టిఅర్ ఎస్ పాలనలో 2017 లో రాజన్న సిరిసిల్ల జిల్లా నేరేళ్ళలో ఇసుక మాఫియాను ప్రశ్నించినందుకు దళిత వాడ పై దాడి చేసి 40 రోజులు లాకప్ హింసలకు పాల్పడి జైలు పాలు చేసారు. అధికారంలోకి వస్తే కేసులు ఎత్తి వేస్తామని పొలీసుల పై అట్రాసిటి కేసులు నమోదు చెస్తామని ,బాధితులను అదుకుంటమనే కాంగ్రెస్…
