కుల గణనతో దేశం చూపు తెలంగాణ వైపు..

సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నాం. కుల గణనలో పాల్గొనని వాళ్లు మళ్లీ వివరాలు ఇవ్వొచ్చు. కుట్రదారులు చేసిన తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారు. మా అధికార యంత్రాంగం శాస్త్రీయంగా సర్వే చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు కులగణన సర్వే విజయవంతంగా పూర్తి చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టడంతో దేశం మొత్తం తెలంగాణ వైపు…