Tag social change

ముచ్చట్ల పందిరి ‘యాది’

చెమ్మ –వారాల ఆనంద్ సామల సదాశివ ఓ జ్ఞాపకాల గని, ముచ్చట్ల పందిరి, నడుస్తున్న సాహిత్యచరిత్ర, మరపురాని హిందుస్తానీ గానకచేరి తడిమేతేచాలు శరపరంపరగా అలవోకగా మాట్లాడుతూ వినేవాళ్ళని ముచ్చట్లతో ముగ్దుల్ని చేసే విశాలప్రపంచం ఆయనది. ఎలాంటి రెఫెరెన్సులు లేకుండా ఎక్కడెక్కటి విషయాలో ఎప్పటెప్పటి సంగతులో జాలువారే ప్రవాహం అయన. ‘నేను రాసేవి విమర్శలు, చెప్పేవి చారిత్రక అంశాలు కావు, అవి ముచ్చట్లు’ అన్నారాయన. వాస్తవంగా…

కొత్త ఎరుక కలిగించే కథలు

–సుధా మురళి ఎరుక అంటే ఏమిటి!? “ఎరుక” అంటే తెలుసుకోవడం కదా. అంచనా వేయడం అనే కదా. దూరాన్ని దగ్గరగా చూడగలిగే దృష్టి. భవిష్యత్తు గమనాన్ని గమనించే సామర్థ్యం ఇవే కదా ఎరుక కలిగి ఉండటం అంటే. మరి ఒకప్పుడు ఊర్ల మధ్య తిరుగుతూ జాతకాలు చెప్పిన ఒక వర్గం, ఇతరుల జీవితాలకు “ఎరుక” ఇచ్చిన ఒక…

స్త్రీవాదం ఏ దశలో ఉంది?

మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొందరు తెలుగు రచయిత్రుల అభిప్రాయాలు తీసుకున్నాము. ఇందుకోసం- ‘అంతర్జాతీయ మహిళా దశాబ్ది ప్రకటించి యాభై ఏళ్ళు దాటిపోయింది. తెలుగు సాహిత్యం స్త్రీవాద చైతన్యాన్ని కొనసాగిస్తూ వచ్చి ఇపుడు ఏ దశ వద్ద ఉంది?’ అన్న ప్రశ్నని వారికి ఇచ్చాము. తమ తమ సాహిత్య, సామాజిక అనుభవసారంగా వారిచ్చిన…

విచిత్ర‌ కాలానికి యువత విపరీత‌ పోకడలు !

“నేటి భారత యువతలో కాలానుగుణంగా వస్తున్న శాస్త్రసాంకేతిక మార్పులతో పాటు యువతలో విపరీత పోకడలు పుట్టుకొస్తున్నాయి, భారత్ లాంటి దేశాల్లో కూడా వేగంగా విస్తరిస్తున్నాయి. సహజీవన సంసారాలు, డేటింగ్‌ అనుబంధాలు, సిచ్యువేషన్‌షిప్‌ స్నేహాలు క్రమంగా పెరుగుతున్నట్లు, యువతలో దాని పట్ల సానుకూల భావాలు చిగురిస్తున్నట్లు తెలుస్తున్నది. ఇలాంటి డిజిటల్‌ కాలపు వింత బంధాలను ప్రముఖులు సహితం…

నెత్తురు మండే, శక్తులు నిండే యువతకు ఆహ్వానం!

Decline of Public Sector Enterprises: Is Government Negligence to Blame?

“తెలుగులో విద్యాబోధన ఎంతగా తగ్గిపోతున్నా, చదివేవాళ్లు తగ్గిపోతున్నారని ఫిర్యాదులు ఎంతగా ఉన్నా తెలుగు సాహిత్యంలో అంతకంతకూ ఎక్కువగా రచయితల సంఖ్య పెరుగుతున్నది. సాహిత్య ప్రయోగాల విస్తృతి పెరుగుతున్నది. కొత్త రచయితలతో, కొత్త పుస్తకాలతో, కొత్త అభివ్యక్తితో, కొత్త కథన పద్ధతులతో యువత సృజన రంగంలో అద్భుతమైన కృషి చేస్తున్నది. యువ సాహిత్యకారుల బృందాలు ఏర్పడుతున్నాయి. ఈ…

పైకి సామాజిక న్యాయం, వెనుక శల్యసారథ్యం!

“తెలంగాణ అసెంబ్లీఎన్నికలకు ముందు బిసి డిక్లరేషన్‌ అని ఆర్భాటంగా ప్రకటించి, చెప్పినంత మేరకు అభ్యర్థులను నిలబెట్టలేక చతి కిలపడ్డారు.  కనీసం 34 మంది అభ్యర్థులను నిలబెడతామని రేవంత్‌ ప్రకటించారు. చివరకు 23 దగ్గర ఆగిపోయారు. అవి కూడా గెలుపు అవకాశాలు లేని మూడునాలుగు పాతబస్తీ సీట్లు కలుపుకుని. ఆ ఇరవైమూడు అంకె కూడా ఎందుకంటే, బిఆర్‌ఎస్‌…

ఆధునిక స్త్రీవాదానికి పునాదిరాళ్ళు – 4

‘స్త్రీ దరహాసం దోచిన ఇతిహాసం’లో ఉర్దూ రచయిత్రుల నేపథ్యం, జీవితం, సాహిత్యం కనిపిస్తుంది. ముస్లిం స్త్రీల మనో భావాల్ని తమ కలం ద్వారా ప్రతిపాదించిన విధానాన్ని దేవరాజు చాలా సున్నితంగా ప్రస్తావించారు. ‘కలలో సుల్తానా’ అనే రచన రోకియా హుస్సేన్, ఉర్దూ పత్రికల ద్వారా సుఘ్ర హుమాయూన్ బేగం, ‘పర్దా’ అనే రచన ద్వారా నజర్…