ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో 8 మంది సజీవ సమాధి

•భౌతిక కాయాల వెలికితీతకు తీవ్రంగా కృషి •సహాయక చర్యల్లో పొరపాట్లు లేవు : మంత్రి జూపల్లి దోమలపెంట, ప్రజాతంత్ర, మార్చి 1 : ఎస్ఎల్బీసీ సొరంగం ప్రమాదంలో చిక్కుకు పోయిన ఎనిమిది మంది మృతి చెందినట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ఈ మేరకు ప్రమాదంపై ఆయన కీలక ప్రకటన చేశారు. ఉదయం టన్నెల్ ప్రమాద…