Tag Shabad Incident

వ్యవస్థా ‘జాడ్యం’.. ఆరుగురి ప్రాణం!

ఆధునిక సమాజం సాంకేతికంగా ముందడుగు వేస్తున్నప్పటికీ, మానవీయ విలువలు, నైతికత విషయంలో తీవ్ర పతనానికి గురవుతున్నదనే సత్యాన్ని రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో జరిగిన ఆరు హత్యల ఉదంతం మరోసారి నిరూపించింది. మానవ ప్రవర్తనలో క్రూరత్వం పెరగడానికి కేవలం వ్యక్తిగత రాక్షసత్వమే కారణం కాదు. దాని వెనుక సామాజిక, ఆర్థిక ఒత్తిడులు, వ్యవస్థాగత వైఫల్యాలు కూడా…