‘సెప్టెంబర్ 17’ అరిగిపోయిన రాజకీయం ..!

సెప్టెంబర్ 17 వస్తోందంటే తెలంగాణలో పోటాపోటీ రాజకీయం జరిగేది. ఆ రోజును రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు.ఆ రోజున మొండికేసిన నిజాం సంస్థానాన్ని సైనిక చర్య ద్వారా వల్లభాయ్ పటేల్ నేతృత్వంలో దేశంలో విలీనం చేశారు. విలీనం అని ఒకరు.. విమోచన అని ఒకరు.. విద్రోహదినం అని మరొకరు తమ భావజాలాలకు తగ్గట్లుగా అనుకుని దానికి తగ్గట్లుగా…


