Tag Scientists for People

ప్రజా విజయాలకు దారిచూపుతున్న మోమిన్ పేట!

“తెలంగాణ పీపుల్స్ జాయింట్ ఆక్షన్ కమిటీ, రైతు స్వరాజ్య వేదిక, సైంటిస్ట్స్ ఫర్ పీపుల్, ప్రగతిశీల మహిళా సంఘం వంటి పౌర సంఘాల ప్రతినిధి బృందం మోమిన్ పేట మండల గ్రామాలలో డిసెంబర్ 24న పర్యటించి ఇథనాల్ కంపెనీ గురించి వాస్తవాలను ప్రజలకు తెలియజెప్పింది. దానితో ఇథనాల్ కార్ఖానా ప్రమాదాల గురించి చైతన్యవంతులైన ప్రజలు ఎటువంటి…