ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేద్దాం..

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సరఫరాపై అధ్యయనం నలుగురు ఉన్నతాధికారులతో కమిటీ నియామకం వారంలోపు నివేదిక సమర్పించండి.. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఏవిధంగా సరఫరా చేయాలనే దానిపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధ్యయన కమిటీ సభ్యులుగా రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, గనుల శాఖ…
