మేడారంపై ఎన్నాళ్లీ చిన్నచూపు ?

అడవి బిడ్డల ఆత్మగౌరవానికి జాతీయ హోదా దక్కాల్సిందే! 4 కోట్ల మంది భక్తులు తరలివచ్చే దక్షిణ భారత కుంభమేళాపై వివక్ష ఇది ప్రాంతీయ పండుగ కాదు.. పది రాష్ట్రాల ప్రజల అచంచల విశ్వాసం ప్రధాని, హోం మంత్రులు మేడారం గడ్డపై అడుగుపెట్టని వైనం జాతరకు హాజరు కావాలి.. నిధులు కేటాయించాలి.. గిరిజన సంస్కృతిని గౌరవించాలి…
