Tag Rythu Bandhu

రైతుబంధు పథకాన్ని బొంద పెట్టేందుకు కుట్ర‌

బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ కేసీఆర్‌ ‌ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతుబంధు పథకాన్ని బొంద పెట్టేందుకు కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం కుట్ర చేస్తుందని బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ఆరోపించారు.  రైతులు యాచించాలని రేవంత్‌ ‌రెడ్డి అంటున్నారని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ ‌మీడియాతో మాట్లాడారు..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నాయకత్వంలో 2014లో…