Tag river water dispute

ట్రిబ్యునల్(2) 2013 కేటాయింపులకు ప్రామాణికత ఉందా ?

“2013 లో ఇచ్చిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు మేరకు కర్ణాటక ఆల్మట్టి జలాశయం ఎత్తు పెంచుకొనే అవకాశం ఉంది . ఈ తీర్పు సుప్రీంకోర్టు స్టే తో కేంద్రం నోటిఫై చేయనందున చట్టబద్ధత లేదని బేసిన్ లోని మిగిలిన రాష్ట్రాలు అడ్డుపడుతున్నాయి. అదే సమయంలో తెలంగాణలోని అధికార ప్రతిపక్షాలు రెండు కూడా ఆల్మట్టి జలాశయం…

నదీ జలాల వివాదంలో పీటముడి

 తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పోల్చుకుంటే ట్రిబ్యునల్ లో విచారణ గురించి ఆంధ్ర ప్రదేశ్ సన్నాహాలు ఇంత వరకు చేపట్టలేదు. ముఖ్యమంత్రి కాదు కదా.. జల వనరుల శాఖ మంత్రి కూడా దృష్టి పెట్టినట్లు కన్పించడం లేదు. మరో విశేషమేమంటే తెలంగాణలో ప్రతిపక్ష  బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆందోళన తో పోల్చుకుంటే ఆంధ్రప్రదేశ్…