ఈ శతాబ్దానికి కేసిఆర్ ఒక్కడే తుగ్లక్

ఎర్రవెల్లిని రాజధానిగా, ఫాంహౌస్ను సెక్రటేరియట్గా మార్చారు •పదేళ్ల పాలనలో వందేళ్లకు సరిపడా దోపిడీ •ప్రజల ప్రయోజనాల కోసం కొత్త రెవెన్యూ చట్టం •రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హైద్రాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 8 : ధరణి పోర్టల్ ప్రక్షాళనకు చర్యలు చేపడుతూనే, ప్రజలందరి ప్రయోజనాలు కాపాడే విధంగా నూతన రెవెన్యూ చట్టం రూపకల్పనకు…
