గురువులకు దూరమవుతున్న గుంపు మేస్త్రీ

“ఉద్యోగుల ఆర్థిక సమస్యలను కేవలం ఒక వర్గానికి సంబంధించిన డిమాండ్లుగా చూడటం సరికాదు. బకాయిపడిన ఆరు డీఏలు, పీఆర్సీ అమలు, పదవీ విరమణ ప్రయోజనాలు, ఇతర పెండింగ్ చెల్లింపులకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి. ఇవి దయాదాక్షిణ్యాలతో ఇచ్చే కానుకలు కావు; ఉద్యోగుల న్యాయమైన హక్కులు..” ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు పెండింగ్ బకాయిల కోసం ఎదురుచూస్తుండగా, ముఖ్యమంత్రి…
