మళ్లీ పట్టుబిగిస్తున్న సమైక్యవాద విగ్రహాధిపత్యం..!

“తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం ఏర్పాటు లక్ష్యం ఒక్కటే కాదు, సంస్కృతి ఆధిపత్య వ్యతిరేక పోరాటం కూడా..తెలంగాణలో ట్యాంక్ బండ్ సహా తెలంగాణ వ్యాప్తంగా సీమాంధ్రుల విగ్రహాలు ఏర్పాటు చేసి వారి ఆధిపత్యాన్ని బలవంతంగా రుద్దారు..ఈ విగ్రహాధిపత్య సంస్కృతికి వ్యతిరేకత కూడా ఉద్యమంలో కీలక భాగస్వామ్యమైంది. సీమాంధ్రుల విగ్రహాలు తొలగించి తెలంగాణ కవులు ,కళాకారులు, ఉద్యమకారులు, ముఖ్యమైన…
