Tag purchase of grain

‌ధాన్యం కొనుగోళ్లపై నిర్లక్ష్యం వీడని సర్కారు

Former Minister, MLA Harish Rao

ఇప్పటివరకు కిలో సన్న వడ్లు కూడా కొనలేదు.. మద్దతు ధర కోసం అన్నదాతలు రోడ్లపైకి వొచ్చే దుస్థితి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు నల్లగొండ, ప్రజాతంత్ర, నవంబర్‌ 13 : ‌రైతులు ఎన్ని అవస్థలు పడుతున్నా సకాలంలో ధాన్యం కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వీడడం లేదని మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు విమర్శించారు.…