2025… కాంగ్రెస్ పార్టీ పాలన పై పెరిగిన అసంతృప్తి

2023 ఆఖరిలో అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, “ప్రజల పాలన ” అనే నినాదంతో తెలంగాణ ప్రజల్లో భారీ ఆశలు రేపింది. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు వ్యతిరేకంగా ఏర్పడిన అసంతృప్తి, మార్పు కోరిక – ఇవన్నీ కలిసి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చాయి. కానీ 2025 నాటికి వొచ్చేసరికి ఆ ఆశలు ఎంతవరకు నిజమయ్యాయి అన్న ప్రశ్న…
