బిజేపి అమ్ముల పొదిలో ‘క్రికెట్’..!

“అసలు పాకిస్తాన్ జట్టుతో ఆడటం ఎంతమాత్రం నైతికం కాదనే స్థాయి నుంచి, భారత జట్టు ప్రదర్శించిన ఆధిపత్యం, సాధించిన విజయం ఒక జాతీయస్థాయి సెంటిమెంట్ దశకు చేరుకోవడం తాజా పరిణామం. ఫలితంగా బీజేపీ నాయకత్వం ఈ విజయాన్ని దేశభక్తితో, ప్రజల సెంటిమెంట్ను, టీమ్ను ముడిపెట్టి మరింత ముందుకెళుతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. అంతేకాదు ఈ ఆటను…
