బర్డ్ ఫ్లూపై అప్రమత్తమైన తెలంగాణ సర్కారు

ఎపి సరిహద్దుల్లో ప్రత్యేక చెక్ పోస్టులు కోళ్ల లారీలను నిలిపివేస్తున్న అధికారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 11 : ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్ఫ్లూ కలకలం సృష్టిస్తోంది . రెండు జిల్లాల పరిధిలో భారీగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది . ఏపీ నుంచి వచ్చే కోళ్ల…