ద్రావిడ సాహిత్యోద్యమం రాబోతున్నదా?

“ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఎనిమిదో మహాసభలు ఫిబ్రవరి 7 & 8 తారీఖుల్లో కర్నూల్లోని కెవిఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో జరుగనున్నాయి. మహాసభల అంశం: ద్రావిడ సమాజ సాహిత్యాలు – సారూప్యత- ఐక్యత – పోరాటం. ఈ సందర్భంగా ప్రజాతంత్ర ‘శోభ’ పేజీ పాఠకుల కోసం- సభలో పాల్గొంటున్న వక్తలకి ‘ద్రావిడ సాహిత్యోద్యమం రాబోతున్నదా?’…
