న్యాయాన్ని కప్పేసిన రాజకీయం!!

“ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్ గాంధీలపై తాజాగా నేషనల్ హెరాల్ట్ కేసులో (ఎన్ హెచ్ సీ) కోర్టులో దాఖలు చేసిన ఛార్జ్ షీట్ న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ బలహీనమైన కేసులో ఏదోవిధంగా ఈ నాయకులను ఇరికించడానికి ఈడీ చేస్తున్న చివరి ప్రయత్నమిది! మనీలాండరింగ్ జరిగిందంటూ పేర్కొంటున్న ఈ కేసులో…
