Tag #PostPandemic

పైరవీలతోసన్నగిల్లిన ఉద్యోగులశక్తి!?

“కేసీఆర్ రెండవసారి ముఖ్యమంత్రి గా వచ్చిన తర్వాత ఉద్యోగులు, ఉద్యోగసంఘాల నేతలను విభజించి పాలించు అన్న విధానం ద్వారా అదుపులో పెట్టుకున్నారు. ఉద్యోగ సంఘాలు పైరవీ నాయకులను ప్రక్కన పెట్టుకొని ఉద్యోగులను ద్వితీయ జాతి పౌరులు గా చూడడం..వాళ్ళసమస్యలు అసలు పట్టించుకొనకపోవడం జరిగింది . గ్రామస్థాయిలో ఉన్న విఆర్ఓ లను ఒక్క కలంపోటుతో తొలగించి నెలల…