ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు గడ్డు కాలం

దశాబ్దం కిందటదేశంలోనే అగ్రగామిగా ఉన్నఆంధ్రప్రదేశ్ నేడు పూర్తిగాప్రమాదపు అంచునఉన్నట్లు కనిపిస్తుంది.గత దశాబ్ద కాలంగా ఇంతటి అధోగతికి కారకులెవరు?రాష్ట్రం విడిపోయిన తరువాతరెండు రాష్ట్రాల్లోవిద్య ప్రమాణాలునీచ స్థితి చేరుకున్నాయి. గతపదిహేను సంవత్సరాలుగా అధ్యాపకనియామకాలు చేపట్టకపోవడం,రీసెర్చు గ్రాంటులు పూర్తిగానిలిపివేయడం, పరిశోధనలు పక్కదారి పట్టిచివరికి అధఃపాతాళానికిచేరింది. వంద సంవత్సరాల ఘనకీర్తి గడించిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో , డెబ్భై సంవత్సరాలు కిందట నెలకొల్పిన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం, నలభై ఐదు సంవత్సరాల కిందట నెలకొల్పిన శ్రీ కృష్ణదేవరాయ, ఆచార్య…
