Tag PM to attend India summit

ద్వైపాక్షిక సంబంధాలు లోపేతం అయ్యేనా?

Will bilateral relations deteriorate?

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు ఖండాల్లో మూడు దేశాలు పర్యటిస్తున్నారు. నవంబర్‌21 వరకు ఆయన ఆఫ్రికా ఖండంలోని నైజీరియాతో పాటు దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్‌, గయానా దేశాలను సందర్శించనున్నారు. గ్లోబల్‌ సౌత్‌ నినాదంతో ప్రపంచం లోని దక్షిణ దిక్కున ఉన్న దేశాల గళాన్ని బలంగా వినిపిస్తున్న ప్రధాని మోదీకి ఈ మూడు…