Tag PM Modi condolences

గుస్సాడీ గురువు కనకరాజు మృతి

తెలంగాణ తొలి గిరిజన కళాకారుడు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు సంతాపం తెలిపిన ప్రధాని మోదీ, సిఎం రేవంత్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,అక్టోబర్‌26:‌గుస్సాడీ నృత్యాన్ని విస్తృత పరిచిన 94ఏళ్ల పద్మశ్రీ కనకరాజు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు. గిరిజన బిడ్డల సంస్క•తి సంప్రదా యాలకు ప్రతీకగా నిలిచే గుస్సాడీ నృత్యంతో  కనకరాజు దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన…