రేవంత్ బాబు మధ్య సాన్నిహిత్యమే మరింత చిచ్చు రేపుతోందా?

“ఇప్పుడు తాజాగా బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ రంగంలోనికి దిగి ద్విముఖ పోరు బాట ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తో పాటు బీజేపీ పార్టీని టార్గెట్ చేశారు. రెండేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ కృష్ణా గోదావరి నదీ జలాలను కొల్ల గొడుతున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎదుర్కోవడంలో ఘోరంగా వైఫల్యం చెందిందని.. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు మరొక కొత్త…
