స్పీకర్ నిర్ణయంతో రాజకీయ దుమారం!

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారని ఆరోపణలు ఎదుర్కొం టున్న పదిమంది ఎమ్మెల్యేల విచారణ పూర్తయి ఎట్టకేలకు బుధవారం దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను కూడా కొట్టివేస్తూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయం అనుకున్న విధంగానే తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తోంది. ఇంత కాలం తాత్సారం చేసి, వీరెవ్వరూ…
