Tag nursing college inauguration

విమెన్‌ ఎడ్యుకేషన్‌ ‌హబ్‌గా ఆందోల్‌

‌యువతులు అన్నిరంగాల్లో రాణించాలి.. •నర్సింగ్‌ ‌కాలేజీ ప్రారంభోత్సవంలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆందోల్‌, ‌ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5 :  అమ్మాయిలకు చదువు చాలా ముఖ్యమైనదని, భార్యగా, తల్లిగా, అక్కగా ఈ సమాజాన్ని తీర్చిదిద్దేది మహిళలేనని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మహిళలు విజ్ఞానవంతులైతే సమాజం గుణాత్మక అభివృద్ధి వైపు పురోగమిస్తుందని చెప్పారు. చదువుతో…