ఫిరాయింపు ఎమ్మెల్యేల మనోవేదన..!

“బీఆర్ఎస్లో ఉన్నప్పుడు ఆత్మగౌరవంతో రాజులా బతికామని,ఇంట్లో ఉండి పనులు చేయించుకున్నామని, ఫోన్లో జీఓ లు వచ్చాయని ఇప్పుడు కాంగ్రెస్లో చేరాక బానిసల కంటే దారుణంగా తమ బతుకులు మారాయని ఆవేదన చెందుతున్నారట. సీఎం కలవడు..కనీసం ఆపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని..మంత్రులైతే అసలు ఫోనే ఎత్తడం లేదని సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేసుకుంటున్నారట..” తెలంగాణలో రాజకీయాలు…
