నగర వాసులకు సీఎం రేవంత్ తీపి కబురు

హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 1: రాష్ట్ర ప్రభుత్వం నగర వాసులకు తీపి కబురు చెప్పింది. మెట్రో రైలు పొడిగింపులో కీలక అడుగు వేసింది. హైదరాబాద్ ఉత్తర భాగం నగరవాసుల మెట్రో రైల్ కల నెరవేరబోతోంది. హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్యారడైజ్- మేడ్చల్ (23 కిలోటర్లు), జేబీఎస్-శార్పేట్ (22…
