క్షేమంగానే మావోయిస్టు అగ్రనేత దామోదర్..

లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ.. మావోయిస్టుల పేరుతో పోలీసులే నకిలీ ప్రెస్నోట్ విడుదల చేశారు.. తేల్చి చెప్పిన మావోయిస్టు పార్టీ సౌత్ సబ్జోనల్ బ్యూరో ప్రతినిధి సమత భద్రాచలం, ప్రజాతంత్ర, జనవరి 25: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దక్షిణ బస్తర్ కాంకేర్ మారేడుబాక అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు…
