నలుగురికి మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న పురస్కారాలు

డి.గుకేశ్, హర్మన్ప్రీత్ సింగ్, ప్రవీణ్ కుమార్, మను బాకర్ ఎంపిక అర్జున అవార్డుకు 32మంది, ద్రోణాచార్య అవార్డుకు ఐదుగురి ఎంపిక అర్జున అవార్డుల్లో దీప్తి, యర్రాజీలకు చోటు క్రీడా రంగంలో విశేష ప్రతిభకనబరిచిన క్రీడాకారులను అవార్డులతో కేంద్రం గౌరవించింది. భారత అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న పురస్కారాలకు నలుగురిని ఎంపిక చేసిన కేంద్రం..…
