అసెంబ్లీ సాక్షిగా అక్షర సైనికులపై వివక్ష!

“ప్రభుత్వం ఇతర వర్గాలకు రక్షణ కల్పిస్తూ జర్నలిస్టులను విస్మరించడం వెనుక ఉన్న ప్రధాన కారణం వారిని అసంఘటిత శక్తిగా భావించడమే.న్యాయవాదులు లేదా ఇతర ఉద్యోగ సంఘాలు ఒక శక్తిగా ఏర్పడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినప్పుడు, వారి ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని పాలకులు తలొగ్గుతున్నారు.కానీ జర్నలిస్టులు వేర్వేరు యూనియన్లుగా చీలిపోవడం పాలకులకు వరంగా మారింది. ఈ…
