Tag library science in India

గ్రంథాలయ శాస్త్రానికి డా.ఎస్ ఆర్ రంగనాథన్ సేవలు చిరస్మరణీయం

పుస్తకాలు ప్రజల సంపత్తి అనీ, జ్ఞానం పంచుకోవాల్సిన ధర్మం అని విశ్వసించిన మహోన్నత గ్రంథాలయ తపస్వి, డాక్టర్  ఎస్. ఆర్. రంగనాథన్ గారు తన జీవితాన్ని గ్రంథాలయాల అభివృద్ధికి అంకితం చేశారు. షియాలి రామామృత రంగనాథన్, నామామృత అయ్యర్, సీతాలక్ష్మి అమ్మాళ్ లా తొలి సంతానం. దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో ప్రస్తుతం నాగపట్నం గా పిలువబడుతున్న…