అసెంబ్లీ సమావేశాల్లో అధికారపార్టీ నిరసన గళాలు

అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల నుండి నిరసన వ్యక్తం కావడం ఆ పార్టీ వర్గాలను ఆందోళన కలిగిస్తున్న అంశం. శాసనసభలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి మాట్లాడినతీరు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ప్రశ్నిస్తున్నట్లుంది. ఆయన మాటలను మంత్రులు తేలిగ్గా తీసుకున్నట్లు నవ్వులు వినిపించినా మిగతా శాసనసభ్యులను ఆలోచింపజేసినవనే చెప్పాలె. ఎందుకంటే మిత్రపక్షమైన సిపిఐ, ఎంఐఎం నుండి…
