Tag #LandRightsIndia

భూ భారతి చట్టంలో తప్పు చేసిన అధికారులకు శిక్షలెందుకు లేవు”?

“సామాన్యంగా,సహజ న్యాయ విధానాల ప్రకారంగానైనా ప్రతి అధికారికి,నిర్వహణాదక్షుడికి కూడా క్రమ శిక్షణ నియమావళి ఉండాలి. అయితే రెవెన్యూ డిపార్టుమెంటు అధికారులకు జ్యుడిషియల్ న్యాయాధికారుల హోదా ఉన్నదనే సాకుతో తప్పులు చేసిన అధికారులకు మినహాయింపు ఇవ్వడం సరికాదు. ఎందుకంటే రైతులు ఎమ్మార్వో ,తహసీల్దార్ ఆఫీస్ లకు నేరారోపణల మీద పోవడం లేదు. భూమి అమ్మకం, కొనుగోళ్లు, హక్కుల…