Tag Jabalpur accident

గాంధీ హాస్పిటల్‌కి రోడ్డు ప్రమాద మృతుల మృతదేహాలు

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఫిబ్రవరి12:ప్రయాగ్‌రాజ్‌లోని కుంభమేళా నుంచి తిరిగొస్తుండగా మధ్యప్రదేశ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు యాత్రికులు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. వీరి మృతదేహాలను రెండు అంబులెన్సుల్లో జబల్‌పుర్‌ ‌నుంచి సికింద్రాబాద్‌ ‌గాంధీ హాస్పిటల్‌కి తీసుకొచ్చారు. పోలీసులు, డీఎంహెచ్‌వో, రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. మల్లారెడ్డి, సంతోష్‌, ‌శశికాంత్‌, ‌రవి, రాజు…